కరీంనగర్ జిల్లా కాకతీయ కెనాల్ లో మూడు మృతదేహాలు బయటపడడం కలకం రేపుతోంది. తిమ్మాపూర్ మండలం అలుగనూరు వద్ద కెనాల్ లో తేలియాడుతున్న కారును క్రేన్ సహాయంతో బయటకు తీశారు పోలీసులు. కారులో కుళ్లిపోయిన మూడు మృతదేహాలను గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంక్ కాలనీకి చెందిన సత్యనారాయణ రెడ్డి కారుగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడిగా గుర్తించారు. మృతులు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బావ, చెల్లెలు, మేనకోడలిగా గుర్తించారు. జనవరి 27న హైదరాబాద్ వెళ్తున్నా మంటూ వెళ్లారు. అయితే అప్పటి నుంచి వారి ఆచూకి కనిపించలేదంటూ ఎవరూ ఫిర్యాదు చేయలేదని సిపి వెల్లడించారు.
కాల్వలో పడ్డ కారు.. మృతులంతా పెద్దపల్లి ఎమ్మెల్యే బంధువులు
- తెలంగాణం
- February 17, 2020
లేటెస్ట్
- MI vs LSG: పూరన్ విధ్వంసం.. రెండొందలు దాటిన లక్నో స్కోరు
- Weather Alert: కూల్ న్యూస్... మరో నాలుగు రోజులు వర్షాలు
- మహారాష్ట్ర పోలీసులమంటూ ఫోన్.. మహిళ నుంచి రూ. 60 లక్షలు కాజేశారు
- చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ...
- T20 World Cup 2024: పసలేని జట్టుతో ప్రాక్టీస్.. బంగ్లాదేశ్తో తలపడనున్న టీమిండియా
- ఢిల్లీ మెట్రో స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం
- స్వాతి మలివాల్ కేసు.. కేజ్రీవాల్ ఇంటికి ఫోరెన్సిక్ బృందం
- పంజాగుట్టలో కేఏపాల్పై చీటింగ్ కేసు నమోదు
- టీఎస్ పీజీఈసెట్ పరీక్ష వాయిదా
- బీభత్సం సృష్టించిన కారు.. డైరెక్ట్గా ఫ్రూట్ షాపులోకి
Most Read News
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- రూల్స్ మారిస్తే మరిన్ని మెడికల్ సీట్లు మనకే
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- రిగ్గింగ్ వీడియో వైరల్ కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ అరెస్ట్