పూరి: కరోనా పాజిటివ్ ఉన్నప్పటికీ, క్వారంటైన్ రూల్స్ ఉల్లంఘించి బయటకు వెళ్లిన ఒడిశా ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. బీజేడీ ఎమ్మెల్యే ఉమాకాంత్ సమంత్రయ్ కి కరోనా ఉందని, అయినా ఆయన ఆ పార్టీ లీడర్ ప్రదీప్ మహారథి అంత్యక్రియలకు వెళ్లాడని లోకల్ వ్యక్తి ఒకరు కంప్లయింట్ చేశారు. దీంతో ఉమాకాంత్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. తాను చేసిన తప్పుకు ఉమాకాంత్ సమంత్రయ్ క్షమాపణలు చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. మినిస్టర్ సమీర్ రంజన్ దాస్ కూడా అంత్యక్రియలకు హాజరయ్యాడని కంప్లయింట్ అందినప్పటికీ పోలీసులు ఆయనపై కేసు పెట్టలేదు. మంత్రి 17 రోజుల క్వారంటైన్ పూర్తయిన తర్వాతే బయటకు వచ్చారని పూరి ఎస్పీ అఖిలేశ్వర్ సింగ్ చెప్పారు.
కరోనా ఉన్నా బయటకొచ్చిన ఎమ్మెల్యే
- దేశం
- October 11, 2020
లేటెస్ట్
- MI vs PBKS: ఐపీఎల్లో మరో ఉత్కంఠ పోరు.. తృటిలో గట్టెక్కిన ముంబై
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- AI టెక్నాలజీకి పెరుగుతున్న క్రేజ్..గూగుల్ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
- MI vs PBKS: 14 పరుగులకే 4 వికెట్లు.. చేతులెత్తేస్తున్న పంజాబ్ బ్యాటర్లు
- ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేసిన ఈసీ..
- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు
- కవితపై ముమ్మాటికి కుట్రపూరితంగా కేసు పెట్టిన్రు : కేసీఆర్
- నాగుపాముల కూర.. చూసి వణికిపోయిన నెటిజన్లు
- చంద్రబాబు, లోకేష్ లపై ఎన్ని కేసులంటే.. ఇక్కడ కూడా అదే నంబర్...
- Pottel Teaser: గూస్ బంప్స్ తెప్పిస్తున్న పొట్టెల్ టీజర్..రస్టిక్ కంటెంట్తో ఇచ్చిపడేసింది
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- నెరవేరనున్న దశాబ్దాల కల
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి