ఎల్బీనగర్ హారిపురి కాలనీలో సీసీకెమెరాల ఏర్పాటు…

ఎల్బీనగర్ హారిపురి కాలనీలో సీసీకెమెరాల ఏర్పాటు…

ఎల్బీనగర్ హారిపురి కాలనీలో ఆరులక్షల వ్యయంతో సీసీకెమెరాల ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. మీడియాతో మాట్లాడిన మంత్రి… నగరంలో క్రైమ్ రేటు తగ్గడానికి సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు. నిందితులను పట్టుకోవడానికి ఎంతగానో పనిచేస్తాయని చెప్పారు. సభితా ఇంద్రారెడ్డి తోపాటు.. ఇంచార్జ్ డీసీపీ యాదగిరి, ఏసీపీ పృద్విదర్ రావు, కాలనీ వాసులు పాల్గొన్నారు.