పంజాగుట్ట, వెలుగు: ఓ మహిళపై అత్యాచారం కేసులో నిందితుడైన జూబ్లీహిల్స్ పబ్లిక్స్కూల్మాజీ చైర్మన్ మురళీ ముకుంద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చిన విషయం విధితమే.
మురళి ముకుంద్,ఆయన కుమారుడు ఆకాశ్ను పోలీసులు నాంపల్లిలోని జడ్జి ఇంటికి తీసుకెళ్లి ఆయన ముందు హాజరు పర్చగా వారికి రిమాండ్విధించారు.