
527 కేసుల్నీ ఒక్క చోట నుంచే
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని అతి పెద్ద విజిటబుల్మార్కెట్వైరస్కు హాట్స్పాట్గా మారింది. రాష్ట్రంలో సోమవారం ఒక్కరోజే 527 కేసులు నమోదుకాగా, ఒకరు చనిపోయారు. సోమవారం నమోదైన కేసులన్నీ కోయంబేడు మార్కెట్కు సంబంధించినవేనని సర్కార్ వెల్లడించింది. మార్కెట్కు సంబంధం ఉన్న వారి నుంచి 100కు పైగా శాంపిల్స్ కలెక్ట్చేసినట్లు కుడ్డలూర్లో ఉన్న అధికారులు చెప్పారు.