మేఘాలయలోని చిరపుంజిలో గత 24 గంటల్లో భారీ వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో 81.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1995 తర్వాత జూన్ లో అత్యధికంగా వర్షం కురిసిందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత తేమ ఉండే ప్రదేశాల్లో చిరపుంజి ఒకటి. చిరపుంజిలో జూన్ నెలలో పది సందర్భాల్లో 75 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షం కురిసిందని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్లే వర్షం పడిందని తెలిపింది. మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర నుంచి బుధవారం ఉదయం ఎనిమిదిన్నర వరకు మాసిర్రమ్ లో 71 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మేఘాలయలో ఇప్పటివరకు ఇదే అత్యధిక వర్షపాతం అని వాతావరణ శాఖ పేర్కొంది.
చిరపుంజి.. 27 ఏళ్లలో ఇదే భారీ వర్షపాతం
- దేశం
- June 16, 2022
లేటెస్ట్
- హెచ్సీఏ ఎథిక్స్ ఆఫీసర్గా రిటైర్డ్ జడ్జి ఈశ్వరయ్య
- రెండో సెమీస్కు రిజర్వ్ డే లేదు
- నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తరు! : జగ్గారెడ్డి
- ఈసారీ హైదరాబాద్లో 50% దాటలే
- మరో 125 ప్రైవేటు కాలేజీలకు అఫిలియేషన్
- అర్హతలేని వారితో ట్రీట్మెంట్ చేయిస్తున్న హాస్పిటళ్లకు నోటీసులు
- ఎన్నికల విధుల్లో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలి: యూటీఎఫ్
- సేవలు బాగా లేవని లాయర్లపై దావా వేయలేం
- జూపార్క్లో పులి మృతి
- సివిల్స్, గ్రూప్ 1 కోచింగ్కు గ్రాండ్ టెస్ట్లు
Most Read News
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..