పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హత్యలో పోలీసుల అధికారుల పాత్రపై అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోలీసులపై ప్రధాన సెక్షన్ల కింద అభియోగాలు ఎందుకు మోపలేదని ధర్మాసనం ప్రశ్నించింది. అలాగే ఈ కేసులో పోలీసులను ఇంత వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని .. ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చాడు. తనపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి, పోలీసులపై బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు పెట్టారని ఆరోపించాడు. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం…4 వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణ జనవరి మొదటివారానికి వాయిదా వేసింది.
చిగురుపాటి జయరాం హత్య కేసు: పోలీసుల పాత్రపై సుప్రీం సీరియస్
- హైదరాబాద్
- December 9, 2020
లేటెస్ట్
- కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి కన్నుమూత
- V6 DIGITAL 15.05.2024 AFTERNOON EDITION
- Vidya Vasula Aham Trailer: పెళ్ళాం పెళ్ళామే..పేకాట పేకాటే..ఫుడ్డుని బెడ్డుని గొడవలతో కలపకూడదు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- భూమి హద్దు గొడవ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి తీవ్రగాయాలు
- కేరళలో హైఅలర్ట్: పెరుగుతున్న H1N1 కేసులు
- Tabu Hollywood Series: హాలీవుడ్ వెబ్ సిరీస్లో ఛాన్స్ దక్కించుకున్న టబు..ఏ పాత్రలో అంటే!
- వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో బయటపడ్డ వైద్యుల నిర్లక్ష్యం.. అప్పుడేపుట్టిన బాబు మృతి
- పెళ్లికెళ్లి వస్తుంటే.. భార్యను చంపి, భర్తను కొట్టారు
- కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురిని ఢీ కొట్టిన ట్యాంకర్
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- రేషన్ షాప్లో సన్న బియ్యంతో పాటు మరికొన్ని సరుకులు ఇస్తం: సీఎం రేవంత్ రెడ్డి
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత