తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య 75% పెంచుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నిర్ణయం తీసుకున్నారు. జడ్జిల సంఖ్యను 24 నుంచి 42కు పెంచుతూ ఆమోద ముద్ర వేశారు. న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని హైకోర్టు రెండేళ్లుగా సుప్రీంకోర్టును కోరుతోంది. కేంద్ర న్యాయశాఖ తుది ఆమోదం తర్వాత జడ్జిల సంఖ్య అధికారికంగా పెరగనుంది. జడ్జిల సంఖ్యను పెంచటంపై తెలంగాణ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్యను పెంచిన సీజేఐ
- హైదరాబాద్
- June 9, 2021
లేటెస్ట్
- కాంగ్రెస్లో చేరిన వట్టికూటి
- RCB vs SRH మ్చాచ్ కోసం బ్లాక్ టికెట్స్ దందా.. అరెస్ట్ చేసిన పోలీసులు
- వరంగల్లో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్
- రూ. 5 కోట్ల విలువైన గంజాయి తగలబెట్టారు
- ఇల్లిల్లు తిరిగి అడుక్కున్నా..కేసీఆర్ను జనం క్షమించరు: సీఎం రేవంత్ రెడ్డి
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- ఎంసీఎంసీ, మీడియా సెంటర్ పరిశీలన
- గడీల వారసులు కావాలా? గరీబోళ్ల బిడ్డ కావాలా: బండి సంజయ్
- Rathnam Movie X Review: రత్నం ట్విట్టర్ రివ్యూ.. యాక్షన్ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే?
- బీజేపీపై కాంగ్రెస్ చార్జ్షీట్.. ముఖ్యాంశాలివే
Most Read News
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!
- నిరుద్యోగులు, ఉద్యోగుల గొంతుకై పనిచేస్తా:తీన్మార్ మల్లన్న