గ్రూప్స్ పోస్టుల భర్తీకి APలో గ్రీన్ సిగ్నల్ లభించింది. జాబ్ క్యాలండర్ పోస్టులకంటే అదనంగా భర్తీకి అనుమతి ఇచ్చారు సీఎం జగన్. దీంతో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. గ్రూప్ 1 కేటగిరీ కింద 110 పోస్టులు, గ్రూప్-2 కేటగిరీ కింద 182 పోస్టులకు అనుమతి లభించింది.వీటికి త్వరలోనే ఏపీపీఎస్ పీ నోటిఫికేషన్లు జారీ చేయనుంది. డిప్యూటీ కలెక్టర్లు, ఆర్టీవో, సీటీవో, డీఎస్పీ, డీఎఫ్ ఓ, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవో పోస్టుల భర్తీకి, ఇక గ్రూప్-2లో డిప్యూటీ తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు, మున్సిపల్ కమిషనర్లు, ట్రెజరీ అధికారులు ఖాళీల భర్తీకి సీఎం వైఎస్ జగన్ పర్మిషన్ ఇచ్చారు.
గ్రూప్స్ పోస్టుల భర్తీకి APలో గ్రీన్ సిగ్నల్ లభించింది. జాబ్ క్యాలండర్ పోస్టులకంటే అదనంగా భర్తీకి అనుమతి ఇచ్చారు.CM @ysjagan . దీంతో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. గ్రూప్ 1 కేటగిరీ కింద 110 పోస్టులు, గ్రూప్-2 కేటగిరీ కింద 182 పోస్టులకు అనుమతి లభించింది.1/2
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) March 18, 2022