మల్కాజిగిరి, వెలుగు: శ్రీరామనవమిని పురస్కరించుకుని బుధవారం రాచకొండ పోలీసు కమిషనరేట్పరిధిలోని మద్యం షాపులు మూసి ఉంటాయని రాచకొండ కమిషనర్తరుణ్జోషి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
కల్లు దుకాణాలు, వైన్స్,బార్అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లు, క్లబ్స్ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు మూసి వేయాలని, రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.