నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నవాపేట్ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమానికి వచ్చిన ఆయన కాన్వాయ్ ను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. గ్రామంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిలదీశారు. సరైన రోడ్డు లేని కారణంగా ప్రజల ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తెచ్చినా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. పార్ట్ బిలో ఉన్న భూముల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కంటి వెలుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా ఆయన ప్రసంగాన్ని కూడా అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్ కు తరలించారు.
కంటి వెలుగు కార్యక్రమంలో కాంగ్రెస్ నేతల ఆందోళన
- మెదక్
- February 8, 2023
లేటెస్ట్
- అందరితో చర్చించాకే సమగ్ర భూచట్టం
- ఏడు వందల ఏండ్ల చరిత్ర.. అహోం సమాధులకు యునెస్కో గుర్తింపు
- కొత్తగా మరో 10 వేల ఇంజినీరింగ్ సీట్లు
- మూడు నెలల్లో మరో 30 వేల కొలువులు: సీఎం రేవంత్ రెడ్డి
- వెలుగు కార్టూన్ : మన పోరాటం వల్లనే వర్షాలొస్తున్నాయి.. వరదలొస్తున్నాయి.. పంటలకు నీళ్లొస్తున్నాయని పోస్టర్లు వేయిద్దాం సార్
- సెప్టెంబర్లో సర్పంచ్ ఎన్నికలు .!
- మానవత్వం మరిచిన కొడుకులు..బుక్కెడు బువ్వకోసం వృద్దురాలి పోరాటం
- Tamil Nadu Bus Driver: హ్యాట్సాఫ్ డ్రైవరన్నా..చనిపోతూ కూడా 20 మంది పిల్లలను కాపాడారు
- కూకట్పల్లిలో ప్రమాదం.. రన్నింగ్లో ఉన్న కారులో మంటలు..
- హోటల్ మీల్స్ పార్శిల్... చట్నీ మిస్సింగ్.. రూ. 35 వేలు ఫైన్
Most Read News
- తగ్గిన బంగారం ధర..హైదరాబాద్ లో ఎంతంటే?
- శ్రీశైలానికి భారీ వరద
- Free Civils Coaching:ఫ్రీగా సివిల్స్ కోచింగ్, హాస్టల్ + ఫుడ్ : ఇప్పుడే అప్లై చేసుకోండి
- హైదరాబాద్లో ఆది, సోమవారం వైన్స్ షాపులు బంద్..ఎందుకంటే..
- పాపాత్ములు : షిరిడీ వెళ్తున్న ట్రైన్ ను లూటీ చేసిన కేటుగాళ్లు.. లబోదిబోమన్న ప్యాసింజర్లు..
- Kitchen Tips: వాడేసిన మెడిసిన్ కవర్లు పారేయకండి.. ఇలా వాడితే మీ కిచెన్ మెరుస్తుంది...చూస్తే వావ్ అనాల్సిందే...!
- రుణమాఫీ ఫిర్యాదుల కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు
- జగిత్యాలలో పలు హోటళ్లకు ఫైన్లు
- Shah Rukh Khan: ఆ దేశపు బంగారు నాణెంపై షారుఖ్ చిత్రం..గాంధీ తర్వాత రెండవ భారతీయుడుగా బాద్షాకు అరుదైన గౌరవం
- జియో భారత్ 4G ఫోన్ ధర ఎంతో తెలుసా.. తక్కువ రీఛార్జ్.. ఎక్కువ డేటా ప్లాన్..!