నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నవాపేట్ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమానికి వచ్చిన ఆయన కాన్వాయ్ ను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. గ్రామంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిలదీశారు. సరైన రోడ్డు లేని కారణంగా ప్రజల ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తెచ్చినా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. పార్ట్ బిలో ఉన్న భూముల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కంటి వెలుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా ఆయన ప్రసంగాన్ని కూడా అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్ కు తరలించారు.
కంటి వెలుగు కార్యక్రమంలో కాంగ్రెస్ నేతల ఆందోళన
- మెదక్
- February 8, 2023
లేటెస్ట్
- CSK vs LSG: సెంచరీతో దుమ్ములేపిన స్టోయినీస్.. గెలిచే మ్యాచ్ లో ఓడిన చెన్నై
- పొలంలో మహిళా రైతుపై దాడి చేసి.. సినీఫక్కీలో చైన్ స్నాచింగ్
- దర్యాప్తు చేయకుండా.. కేసును మూసివేసే ప్రయత్నం.. ఎస్ఐ సస్పెండ్
- కుత్బుల్లాపూర్ లో విషాదం.. నీటి సంపులో మహిళా మృతదేహం
- కడియం కుట్రలకు తెరలేపి పార్టీని చిల్చిండు : కేటీఆర్
- పవన్ కోసం మెగాస్టార్: పిఠాపురంలో పర్యటన..
- రైతులను నిండా ముంచిదే బీఆర్ఎస్ : గడ్డం వంశీకృష్ణ
- CSK vs LSG: సెంచరీతో చెలరేగిన గైక్వాడ్.. లక్నో ముందు భారీ టార్గెట్
- సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు
- Regina Cassandra: బీచ్లో చెత్త ఏరిన బ్యూటీ రెజీనా..చీరందంలో క్లీన్ అండ్ గ్రీన్!
Most Read News
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- పంట రుణాల వివరాలు ఇవ్వండి
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు.. నాలుగు నెలలుగా ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో దూకుడు
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- అసదుద్దీన్పై ఈసీకి మాధవీలత ఫిర్యాదు
- కవిత నిజాలు చెప్తలే