జగిత్యాల జిల్లాలో ఆందోళనకు దిగిన మొక్కజొన్న రైతులు

జగిత్యాల జిల్లాలో ఆందోళనకు దిగిన మొక్కజొన్న రైతులు

జగిత్యాల జిల్లాలో మొక్కజొన్న రైతులు ఆందోళనకు దిగారు. పంట కొనాలని రోడ్డెక్కితే తమను అరెస్ట్ చేసినట్టుగానే.. బంద్ కుపిలుపునిచ్చిన టీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్ లో రైతు ఐక్యవేధిక ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మొక్కజొన్న కొనాలంటే తమను అరెస్ట్ చేశారని.. టీఆర్ఎస్ నేతలను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.