దేశంలో 77 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో 77 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 55,838 కేసులు నమోదవ్వగా మరో 702 మంది చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 77,06,946 కు చేరాయి. మరణాల సంఖ్య 1,16,616 కు చేరింది. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 79,415 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం 68,74,518 డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 7,15,812 మంది ఆస్పత్రిలో ఉన్నారు. దేశంలో కరోనా ఆక్టివ్ కేసులు 9.29 శాతం, రికవరీ 89.20 శాతం, డెత్ రేట్ 1.51 ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

For More News..

సీరియస్‌గా హీరో రాజశేఖర్ ఆరోగ్యం

మహబూబాబాద్‌ కిడ్నాప్‌లో విషాదం.. బాలుడిపై పెట్రోల్ పోసి నిప్పటించిన నిందితులు