రంగారెడ్డి జిల్లా: బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ పరిధిలోని పిరన్ చెరువు విలేజ్ లో కరోనా కలకలం సృష్టించింది. ఓ అపార్ట్ మెంట్ లో 10 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఓ వ్యక్తికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అతని నుంచి అపార్ట్ మెంట్ లో ఉన్న మిగతా వాళ్ళకి వైరస్ సోకింది. అప్రమత్తమైన బండ్లగూడ మున్సిపల్ సిబ్బంది.... అపార్ట్ మెంట్ మొత్తం శానిటేషన్ చేశారు. రేపు ప్రతి ఒక్కరికి రాపిడ్ టెస్టులు చేయాలని వైద్యాధికారులు నిర్ణయించారు. అందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
బండ్లగూడ ఏరియాలో కరోనా కలకలకం
- హైదరాబాద్
- December 5, 2021
లేటెస్ట్
- మే 18న తెలంగాణ కేబినెట్ సమావేశం
- Good Health: జ్వరం వచ్చినప్పుడు ఆయుర్వేద చిట్కాలు ఇవే...
- కొత్త వైరస్ : దేశంలో పసుపు జ్వరం.. లక్షణాలు ఏంటీ.. జాగ్రత్తలు ఎలా..!
- RCB: భారీ వర్ష సూచన.. బెంగుళూరును భయపెడుతున్న వరుణుడు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- మైనర్ కూతురిపై లైంగిక దాడి.. తండ్రికి 25ఏళ్ల జైలు శిక్ష
- జార్ఖండ్ మంత్రి అలంగీర్ ఆలమ్ అరెస్ట్
- పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీ గెలుపు ఖాయం : ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్
- తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలంలో ఉంది: కిషన్ రెడ్డి
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
Most Read News
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- టూర్లకు పోతున్న లీడర్లు
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు