వరంగల్సిటీ, వెలుగు: ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ సీట్ల భర్తీకి రెండవ విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ బుధవారం ప్రకటించింది. మొదటి విడత తరవాత మిగిలిపోయిన సీట్ల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా వర్సిటీ పరిధిలోని ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ నెల 29వ తేదీ(గురువారం) సాయంత్రం 6 గంటల లోపు అర్హులైన అభ్యర్థులు కాలేజీల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. మెరిట్ జాబితా, సీట్ల ఖాళీల వివరాలను ఆఫీసర్లు వెబ్సైట్ లో పొందుపరిచారు. మరింత సమాచారం కోసం వర్సిటీ వెబ్సైట్ www.knruhs.telangana.gov.in ను చూడవలసిందిగా అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ కన్వీనర్ కోటా సీట్లకు కౌన్సెలింగ్
- తెలంగాణం
- December 29, 2022
లేటెస్ట్
- జేపీ నడ్డాపై కాంగ్రెస్ ఫిర్యాదు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- Shahid Kapoor: ప్రేమ పేరుతో ఇద్దరు హీరోయిన్స్ మోసం చేశారు.. షాహిద్ షాకింగ్ కామెంట్స్
- పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం..ముగ్గురు మహిళలు మృతి
- పద్మశ్రీ కిన్నెర మొగులయ్యకు కేటీఆర్ ఆర్థిక సాయం
- మండుతున్న ఎండలు.. వడదెబ్బతో రెండు టన్నుల చేపలు మృతి
- కేసీఆర్ బీజేపీతో కుమ్మకైండు : ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
- రాష్ట్రంలో బీజేపీకి సానుకూల పరిస్థితి ఉంది: కిషన్రెడ్డి
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- ఫోన్ వాడొద్దని చెప్పినందుకు అన్నను గొడ్డలితో నరికి చంపిన 14ఏళ్ల బాలిక
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు