క్రికెట్
ఔటా..? నాటౌటా..? ఇలాంటి ఘటనల్లో క్రికెట్ రూల్స్ ఏం చెప్తున్నాయి
బౌలర్ బంతిని విసిరినప్పుడు అది వికెట్ను తగిలిందా ఔటివ్వాలి. ఇది మనకు తెలిసిన నియమం. ఎందుకంటే గల్లీ క్రికెట్లో బెయిల్స్ ఉండవు. ఒకవేళ బెయిల్
Read Moreబిగ్ బాష్ లీగ్లో గందరగోళం.. ఒక మ్యాచ్లో రెండు సార్లు టాస్
సాధారణంగా టాస్ కాయిన్ తో వేస్తారు. కానీ బిగ్ బాష్ లీగ్ దీనికి భిన్నం. ఈ మెగా లీగ్ లో బ్యాట్ తో టాస్ వేస్తారు. ఈ బ్యాట్ కు ఒక సైడ్ రూఫ్ అని మరో సైడ్ ఫ్
Read MoreU19 Asia Cup 2023: బంతితో మాయచేసిన యువ బౌలర్.. సెమీస్ చేరిన టీమిండియా
యువ ఆటగాళ్లు తలపడే అండర్-19 ఆసియా కప్ 2023 టోర్నీలో భారత యువ జట్టు అద్భుతం చేసింది. మంగళవారం నేపాల్తో జరిగిన మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో వి
Read Moreఆ బ్యాట్ వాడొద్దని ధోని చెప్పాడు.. అయినా నేను వినలేదు: మాథ్యూ హేడెన్
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. ముంగూస్ బ్యాట్ అని
Read MoreIPL 2024: రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్ ఆటగాళ్లు వీళ్ళే.. ఆ దేశాల నుంచే ఏడుగురు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 వేలం కోసం తుది ఆటగాళ్ల జాబితాను డిసెంబర్ 11న, సోమవారం నాడు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) విడుదల చేసింది. డిసెం
Read Moreదేశం కన్నా డబ్బే ముఖ్యం: సెంట్రల్ కాంట్రాక్టు వద్దనుకున్న విండీస్ స్టార్ క్రికెటర్లు
క్రికెట్ లో వెస్టిండీస్ జట్టుకు ఘనమైన చరిత్ర ఉంది. వరుసగా మూడు సార్లు వన్డే వరల్డ్ ఫైనల్ కు వెళ్లిన ఆ జట్టు వరుసగా రెండు సార్లు(1975,1979) విశ్వ విజేత
Read Moreఅయ్యో పాపం..ఆ ఒక్కడిని పక్కన పెట్టేశారు: 2 కోట్ల బేస్ ప్రైజ్కు ముగ్గురే భారత క్రికెటర్లు
డిసెంబర్ 19, 2023 న దుబాయ్లో ఐపీఎల్ వేలం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా వేలం కోసం నిన్న(డిసెంబర్ 11) రిజిస్టర్ అయిన 1166 మంది ప్లేయర్ల న
Read Moreనాకు డబ్బు కాదు.. దేశం ముఖ్యం.. IPLకు షాక్ ఇచ్చిన స్టార్ క్రికెటర్
బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల కెప్టెన్, ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఐపీఎల్ 2024 నుంచి వైదొలిగాడు. డిసెంబర్ 19న దుబాయ్లో జరగనున్న IPL 2024 మినీ-వేలం కోసం
Read MoreIND vs SA: దక్షిణాఫ్రికాలో భారీ వర్షాలు..రెండో టీ20 మ్యాచ్ జరుగుతుందా..?
భారత్, దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ కు వర్షం అడ్డంకి కొనసాగే అవకాశం కనిపిస్తుంది. డర్బన్ లోని కింగ్స్ మీడ్ లో జరిగిన తొలి టీ20 మ్యాచ్ ఒక్క బంతి పడక
Read Moreఐపీఎల్ వేలానికి 333 మంది ప్లేయర్లు
న్యూఢిల్లీ : ఇండియా పేసర్లు శార్దూల్ ఠాకూర్, హర్షల్ పటేల్, ఉమేశ్ యాదవ్ ఐపీఎల్ 2024 వేలంలో అత్యధికంగా రూ. రెండు కోట్ల బేస్&zwn
Read Moreఇంగ్లండ్ టెస్టు టీమ్లో ముగ్గురు కొత్త కుర్రాళ్లు
ఇండియాతో ఐదు మ్యాచ్ల సిరీస్కు జట్టు ప్రకటన లండన్ :
Read Moreఅండర్–19 వరల్డ్ కప్లో బంగ్లాదేశ్తో ఇండియా తొలి పోరు
అండర్-19 వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ విడుదల
Read Moreద్రవిడ్ డకౌట్,సెహ్వాగ్ ఫిఫ్టీ..రాహుల్ ద్రవిడ్, వీరేందర్ సెహ్వాగ్ వారసులు
విజయవాడ : రాహుల్ ద్రవిడ్, వీరేందర్ సెహ్వాగ్. ఇండియా క్రికెట్లో ఇద్దరు గ్రేటెస్ట్ ప్లేయర్లు. స్కోరుబోర్డులో ఈ ఇద్దరి పేర్లు కని
Read More












