పుల్వామాలో గురువారం జరిగిన ఉగ్రదాడిలో 40మంది జవాన్లు అమరులయ్యారు. జవాన్ల మృతి.. వాళ్ల కుటుంబాలలో కోలుకోలేని దుఖ్ఖాన్ని మిగిల్చింది. బార్డర్ లో.. ఉగ్రవాదులను ఏరివేస్తూ దేశప్రజలు సంతోషంగా ఉండటానికి కారణమవుతున్న జవాన్లు ఉగ్రదాడిలో బలవడంతో దేశం మొత్తం ఏకతాటిపై ఖండించింది. మళ్లీ వస్తానని చెప్పి బార్డర్ కు వెళ్లిన తల్లికి కొడుకు, భార్యకు భర్త, చెల్లికి అన్న…… తిరిగి రాలేని లోకాలకు వెళ్లడంతో వాళ్ల కుటుంబ సభ్యుల రోధనలు ఆకాశాన్నంటాయి.
40మంది CRPF జవాన్లు దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. వారి ఫొటో రిలీజ్ చేశారు అధికారులు.
Bravehearts of CRPF who made the supreme sacrifice and attained martyrdom in the Pulwama attack on 14/02/2019. pic.twitter.com/eHrPnYaSGV
— ??CRPF?? (@crpfindia) February 15, 2019
వీరు జైమల్ సింగ్ అనే CRPF జవానుకు చెందిన కుటుంబం. వీరు పంజాబ్ కు చెందిన వారు.