హైదరాబాద్: విజ్ఞతతో ఆలోచించి లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేయాల్సిన అవసరం వచ్చిందన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. గాంధీభవన్ లో ప్రెస్ మీట్ పెట్టిన ఆయన.. జనం వేసే ఓటు దేశ రాజకీయాల్ని మలుపు తిప్పే ఆయుధం అన్నారు. “‘TRS నియంతృత్వాన్ని గమనించండి. TRS, BJPలో దేనికి ఓటేసినా అది చేరేది BJPకే. ఇది ముస్లిం మైనారిటీ లు గుర్తించాలి. ధనం బలం ఉందనే TRS వ్యాపారస్తులను పోటీలో పెట్టింది. నల్గొండ TRS అభ్యర్థి ఒక భూ కబ్జాకోరు. ఖమ్మం TRS అభ్యర్థి బ్యాంకులను ముంచిన వ్యక్తి. మల్కాజిగిరి TRS అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి ఓ ఫీజుల దొంగ. తలసాని కొడుకు భూ కబ్జాకోరు, సెటిల్ మెంట్ మేనేజర్. వ్యాపారమే లక్ష్యంగా పార్లమెంట్ లో పైరవీలు చేసే TRS అభ్యర్థులు కావాలో… ప్రజా సేవ చేసే కాంగ్రెస్ అభ్యర్థులు కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలి” అని దాసోజ్ శ్రవణ్ అన్నారు.
TRS అభ్యర్థులు వ్యాపారులు, పైరవీకారులు : దాసోజు శ్రవణ్
- Telugu States
- April 9, 2019
లేటెస్ట్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా
- Federation Cup 2024: బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఖాతాలో స్వర్ణం
- T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్టికెట్ల విషయంలో గందరగోళం
- PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- టూర్లకు పోతున్న లీడర్లు
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు