న్యూఢిల్లీ: రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ కు కరోనా వైరస్ సోకింది. దీంతో డిఫెన్స్ మినిస్ట్రీలో భారీ సంఖ్యలో కాంటాక్ట్స్ ట్రేసింగ్ ప్రారంభించినట్లు అధికార వర్గాలు గురువారం మీడియాకు వెల్లడించాయి. కుమార్ పరిస్థితి స్థిరంగా ఉందని, ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్ లో ఉన్నారని తెలిపాయి. రైసినా హిల్స్ సౌత్ బ్లాక్లోని మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న కనీసం 35 మంది అధికారుల నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని హోం క్వారంటైన్ చేసినట్లు సీనియర్ అధికారులు తెలిపారు. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఈ విషయంపై స్పందించడానికి నిరాకరించారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కార్యాలయానికి హాజరు కాలేదని తెలిసింది. రక్షణ మంత్రి, రక్షణ కార్యదర్శి, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్ కార్యాలయాలు సౌత్ బ్లాక్ మొదటి అంతస్తులో ఉన్నాయి. సౌత్ బ్లాక్ లోని అన్ని కార్యాలయాను శానిటైజ్ చేశామని, కరోనా ప్రొటోకాల్ పాటిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
రక్షణ శాఖ కార్యదర్శికి కరోనా వైరస్
- దేశం
- June 4, 2020
లేటెస్ట్
- పూర్వ వైభవం దిశగా..రీజినల్ సైన్స్ సెంటర్
- ఎంబీబీఎస్ కౌన్సెలింగ్కు లైన్ క్లియర్
- ఎఫ్టీఎల్ ఎట్ల నిర్ధారిస్తరు?
- బియ్యం పక్కదారి పట్టించినోళ్లకు నో చాన్స్
- డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పదోన్నతులు కల్పిస్తాం: మంత్రి దామోదర
- సవరించిన ఎంవీ యాక్ట్ 2019 ఎప్పటి నుంచి అమలు చేస్తరు?
- హైదరాబాద్లో దంచికొట్టిన వాన
- తిరుమల లడ్డూ వివాదం..రంగంలోకి కేంద్రం
- హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్ష ఫలితాలు విడుదల
- బ్యారేజీలు అని చెప్పి..స్టోరేజీకి వాడిన్రు!
Most Read News
- బలహీనపడిన రుతుపవనాలు..అలర్ట్ ఉన్న జిల్లాలివే..
- అంతా చంద్రబాబు కట్టు కథ.. తిరుమల లడ్డు వివాదంపై స్పందించిన జగన్
- Gold Rate Today: స్థిరంగా బంగారం ధరలు.. ఈరోజు ధరలు ఎంతంటే...
- telangana NEET counselling : గుడ్న్యూస్ : నీట్ కౌన్సెలింగ్లో తెలంగాణ విద్యార్థులకు ఊరట
- IND vs BAN 2024: తప్పు జరిగింది: నాటౌటైనా పెవిలియన్కు వెళ్లిన కోహ్లీ
- బిగ్ అలర్ట్.. రానున్న 3 గంటల్లో తెలంగాణలో మళ్లీ వాన
- Good Health : ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ?
- IND vs BAN 2024: అంచనా తప్పింది: రోహిత్, సిరాజ్కు పంత్ క్షమాపణలు
- అవును నాకు ఆ సమస్య ఉంది: స్టార్ హీరోయిన్.
- హైడ్రా కేసును కొట్టివేయండి .. హైకోర్టులో చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ పిటిషన్