పంజాబ్ లో జోరుగా కేజ్రీవాల్ ప్రచారం

పంజాబ్ లో జోరుగా కేజ్రీవాల్ ప్రచారం
  • పంజాబ్ లో జోరుగా కేజ్రీవాల్ ప్రచారం
  • పంట పొలాల్లో రైతులను కలిసిన ఢిల్లీ సీఎం

పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ నియోజకవర్గం చమ్ కూర్ సాహిబ్ లో పర్యటించారు. ఉదయం ఆప్ ఎంపీ భగవంత్ మన్ తో కలసి పొలాల్లోకి వెళ్లారు. రైతులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.