ఢిల్లీలో ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం

ఢిల్లీలో ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం

ఢిల్లీ అసెంబ్లీలో  బడ్జెట్ ను  ప్రవేశపెట్టారు  ఆ రాష్ట్ర  ఆర్థిక మంత్రి  మనీష్ సిసోడియా.. ప్రైవేట్ రంగంలో  వచ్చే ఐదేండ్లల్లో  20 లక్షల  ఉద్యోగాలు  సృష్టిస్తామన్నారు  మనీష్ సిసోడియా.. ఆర్థిక సంక్షేమాన్ని  వేగవంతం చేసే  లక్ష్యంతో   రోజ్ గార్  బడ్జెట్ ను  ప్రవేశపెడుతున్నామన్నారు. ఢిల్లీలో రిటైల్  మార్కెట్ ను  ఆవిష్కరించేందుకు  కొత్త పథకాన్ని తీసుకొస్తున్నామని  అన్నారు. దుకాణాదారులను  కస్టమర్లతో  కనెక్ట్ చేయడానికి  బజార్ పోర్టల్ ను  అందుబాటులోకి తెస్తామన్నారు  సిసోడియా.  
 

 

ఇవి కూడా చదవండి

నాలుగు రోజుల్లో మూడోసారి.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

రాజీవ్ గృహాలను పరిశీలించిన సీఎస్ సోమేశ్