దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ఒక్కసారిగా పెరిగింది. ఎయిర్ ఇండిక్స్ 245గా నమోదైంది. అటు నోయిడాలనూ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 204కి పడిపోయింది. దీపావళికి ముందే ఢిల్లీ, నొయిడాలో వాయు కాలుష్యం పెరుగుతుండటంపై ఆందోళనలు వ్యక్తమవుతోంది. ఘజియాబాద్ లో 229గా.. అటు ముండ్కాలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 395 నమోదైనట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది. శనివారంతో పోలిస్తే ఐదురెట్లు ఎక్కువగా నమోదైన్నారు అధికారులు.
#WATCH | Overall Air Quality Index (AQI) in Noida stands at 204, in the 'Poor' category as per SAFAR-India; visuals from Noida, UP pic.twitter.com/Cwi9NfhuDb
— ANI (@ANI) October 16, 2023
దేశ రాజధానిలో ఎయిర్ క్వాలిటీ ఇండిక్స్ మరింత దిగజారితే సెకండ్ స్టేజ్ రూల్స్ ను అమలు చేయనుంది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. అటు హోటళ్లు, రెస్టారెంట్ లో బొగ్గు వాడకంపై నిషేధం విదించాలని ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ అధికారులను ఆదేశించారు. ఎయిర్ పొల్యూషన్ చేసే ఫ్యాక్టరీలతోపాటు థర్మల్ పవర్ ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలని చెప్పారు.
#WATCH | Visuals from Ghaziabad as the Air Quality Index dips.
— ANI (@ANI) October 16, 2023
The AQI in the Loni area has been recorded at 229. pic.twitter.com/AB8PlFtkZ7