న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి బారిన పడి ఢిల్లీలో ఓ అసిస్టెంట్ సబ్- ఇనిస్పెక్టర్ చనిపోయారు. ఆయనకు కరోనా పాజిటివ్ కన్ఫామ్ కావడంతో వారం నుంచి ఆర్మీ బేస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి ఏఎస్సై చనిపోయారని డిప్యూటీ పోలీస్ కమిషనర్ (సెంట్రల్) సంజయ్ భాటియా మీడియాకు వెల్లడించారు. అంతకు ముందు నెలలో ఢిల్లీలోని భరత్ నగర్ పీఎస్ లో 31 ఏళ్ల కానిస్టేబుల్ కరోనా బారిన పడి చనిపోయారు. మాజీ ఆర్మీ సిబ్బంది అయిన ఏఎస్సై మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాకు చెందినవారు. 2014లో ఢిల్లీ పోలీస్ డిపార్ట్ మెంట్లో చేరారు. సెంట్రల్ ఢిల్లీలోని కమలా మార్కెట్ ప్రాంతంలో క్రైం బ్రాంచ్లో ఏఎస్సైగా విధుల్లో ఉన్నారు.
కరోనాతో అసిస్టెంట్ సబ్ ఇనిస్పెక్టర్ మృతి
- దేశం
- May 31, 2020
లేటెస్ట్
- త్వరగా అన్లోడ్ చేయించాలి : కలెక్టర్బెన్ షాలోమ్
- ఎఫ్సీఐలో శిక్షణకు ఏడుగురి ఎంపిక
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష
- నాసిరకం విత్తనాలు అమ్మే కంపెనీలపై చర్యలేవీ?
- గూగుల్కు పోటీగా చాట్ జీపీటీ సెర్చ్ ఇంజిన్
- ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఐటీడీఏ పీవో
- ఎవరెస్ట్, MDH మసాల బ్రాండ్లపై నేపాల్ నిషేదం
- Prabhas: ప్రభాస్ డార్లింగ్ ట్విట్ : పెళ్లి గురించే అంటూ టాక్
- నకిలీ విత్తనాలతో రైతులు జాగ్రత్తగా ఉండాలి : ఏవో వాణి
- SSMB 29 CASTING: రాజమౌళి-మహేష్ SSMB29 కాస్టింగ్పై రూమర్స్.. నోట్ రిలీజ్ చేసిన యూనిట్
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు