విధుల్లో చేరిన డీజీపీ మహేందర్ రెడ్డి

విధుల్లో చేరిన డీజీపీ మహేందర్ రెడ్డి

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తిరిగి విధుల్లో చేరారు. రెండు వారాల  లీవ్ తరువాత డీజీపీ మహేందర్ రెడ్డి ఈ రోజు తిరిగి విధుల్లో చేరినట్లు డీజీపీ కార్యాలయం ప్రకటించింది. ఈ నెల 18 నుంచి మహేందర్ రెడ్డి సెలవుల్లో ఉన్నారు. బాత్రూంలో కాలు జారి పడ్డ డీజీపీ మహేందర్ రెడ్డి.. వైద్యుల సూచనల మేరకు రెండు వారాల పాటు మెడికల్ లీవ్ తీసుకున్నారు. 

మరిన్ని వార్తల కోసం:

రష్యాకు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను నిలిపేసిన శాంసంగ్