దేశంలో డిజిటల్ రూపీని ప్రవేశపెట్టబోతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బ్లాక్చెయిన్, ఇతర్ టెక్నాలజీల సాయంతో ఈ డిజిటల్ రూపీని 2022–23 ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అందుబాటులోకి తీసుకురానుందని చెప్పారు. దేశ ఎకానమీకి మంచి బూస్టింగ్ ఇస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
Digital rupee to be issued using blockchain and other technologies; to be issued by RBI starting 2022-23. This will give a big boost to the economy: FM Nirmala Sitharaman#Budget2022 pic.twitter.com/tUdj2DoZCR
— ANI (@ANI) February 1, 2022