డిజిటల్ రూపీ తీసుకురానున్న ఆర్బీఐ

డిజిటల్ రూపీ తీసుకురానున్న ఆర్బీఐ

దేశంలో డిజిటల్ రూపీని ప్రవేశపెట్టబోతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బ్లాక్‌చెయిన్, ఇతర్ టెక్నాలజీల సాయంతో ఈ డిజిటల్ రూపీని 2022–23 ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అందుబాటులోకి తీసుకురానుందని చెప్పారు. దేశ ఎకానమీకి మంచి బూస్టింగ్ ఇస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.