కేబుల్ బ్రిడ్జిపై ఆగొద్దు.. రీల్స్​ చేయొద్దు

కేబుల్ బ్రిడ్జిపై ఆగొద్దు.. రీల్స్​ చేయొద్దు

మాదాపూర్, వెలుగు: వరుస ప్రమాదాల నేపథ్యంలో మాదాపూర్​దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై సోమవారం స్థానిక పోలీసులు అవగాహన కల్పించారు. బ్రిడ్జిపై ఎవరూ వాహనాలు నిలపవద్దని, ఫొటోలు దిగవద్దని, ఇన్​స్టా రీల్స్ చేయొద్దని సూచించారు. ట్రాఫిక్​ రూల్స్​బ్రేక్​చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.