అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో భూ ప్ర‌కంన‌లు..

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో భూ ప్ర‌కంన‌లు..

అరుణాచల్ ప్రదేశ్‌ సియాంగ్ జిల్లాలోని పాంగిన్ పట్టణంలో రిక్టర్ స్కేల్‌పై 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉదయం 8.50 గంటలకు భూకంపం సంభవించినట్టు సమాచారం. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపిన సమాచారం ప్రకారం, భూకంపం 4.0 తీవ్రతతో 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది.

AsloRead:ఇన్‌స్టాగ్రామ్ బయో ఛేంజ్ .. భువనేశ్వర్ కుమార్ రిటైర్మెంట్?

అంతకుముందు జూలై 22న ఉదయం అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో రిక్టర్ స్కేలుపై 3.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. ఇది ఉదయం 6.56 గంటలకు సంభవించిందని, అరుణాచల్ ప్రదేశ్‌లో 5 కిలోమీటర్ల లోతులో 3.3 తీవ్రతతో  భూకంపం వచ్చిందని తెలిపింది.

Earthquake of Magnitude:4.0, Occurred on 28-07-2023, 08:50:36 IST, Lat: 30.01 & Long: 94.48, Depth: 10 Km ,Location: 221km NNW of Pangin, Arunachal Pradesh, India for more information Download the BhooKamp App https://t.co/Am3hE3KvGj@ndmaindia @Indiametdept @KirenRijiju pic.twitter.com/T4ZdCOX9MK

— National Center for Seismology (@NCS_Earthquake) July 28, 2023