వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. హైదరాబాద్ పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11 ఉదయ్ నగర్ సెయింట్ ఆగస్టీన్ స్కూల్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తన ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 గంటల వరకు 22 శాతం పోలింగ్ నమోదు అయ్యిందన్నారు. నిజామాబాద్ లో ప్రశాంతాoగా పోలింగ్ జరుగుతోందన్న EC రజత్ కుమార్…ఎన్నికల కోసం చేసిన ఏర్పాట్లు బాగున్నాయన్నారు.