గురుకులాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయి

గురుకులాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయి

సీఎం కేసీఆర్ విద్యను యజ్ఞం లా తీసుకున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని గురుకులాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రభుత్వ గురుకుల సీట్ల కోసం పోటీ పెరిగిందన్నారు. సర్కారు బడులను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు మన ఊరు -మన బడి కార్యక్రమానికి సీఎం కేసీఆర్ రూ.7,300 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. సర్కారు బడుల అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తల కోసం

కేసీఆర్ అలా అనలేదు: మోత్కుపల్లి

అసదుద్దీన్పై దాడిని ఖండించిన వైఎస్ షర్మిల