న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని ప్రధాని మోడీ అన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో విద్యారంగ అభివృద్ధికి కావాల్సిన కేటాయింపులు చేశామన్నారు. విద్య, నైపుణ్యం, పరిశోధన, ఆవిష్కరణలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ‘ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో యువత తమపై తాము ఆధారపడేలా చేయడం కీలకం. యువత బాగా చదువుకొని, స్కిల్స్ను మెరుగుపర్చుకొని నాలెడ్జ్తో ఉండటం ముఖ్యం. దేశంలోని ప్రతి ఇంట్లో నైపుణ్యం కలిగిన వారున్నారు. కొత్త విద్యా విధానంలో భారతీయ భాషలను ప్రోత్సహించాలి. ప్రపంచంలోని బెస్ట్ కంటెంట్ను భారతీయ భాషల్లోకి ఎలా తీసుకురావాలన్నది భాషా నిపుణుల బాధ్యత. మన దేశంలో హైడ్రోజన్ వెహికల్ను టెస్ట్ చేశాం. ఇప్పుడు రవాణా కోసం చమురు స్థానంలో హైడ్రోజన్ను ఇంధనంగా ఎలా వినియోగించాలో మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది’ అని మోడీ పేర్కొన్నారు.
ప్రతి ఇంట్లోనూ టాలెంట్ ఉంది
- దేశం
- March 3, 2021
లేటెస్ట్
- సూర్యాస్తమయం సమయంలో పొరపాటున కూడా ఇవి చేయొద్దు.. అవి ఏంటంటే..
- T20 World Cup 2024: ఆ మూడు జట్లకు నిరాశ.. వార్మప్ మ్యాచ్లు ఆడకుండానే వరల్డ్ కప్ బరిలోకి
- రూల్స్ మారాయి.. ఇకపై ఈజీగా డ్రైవింగ్ లైసెన్స్..
- స్వప్న శాస్త్రం: కలలో మామిడి పండు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- తిరుమలలో చిరుత సంచారం కలకలం
- ముంబైలో ఓటు వేసిన సల్మాన్ ఖాన్, ఐశ్వర్య
- OMG : నైట్రోజన్ (స్మోకీ) పాన్ తిన్న పిల్ల.. పొట్టకు బొక్క పడింది..!
- ప్రశాంతంగా ముగిసిన ఐదో దశ ఎన్నికల పోలింగ్
- V6 DIGITAL 20.05.2024 EVENING EDITION
- IPL 2024: ప్లే ఆఫ్స్ మ్యాచ్లకు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం చేస్తారంటే..?
Most Read News
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- బెంగళూరులో రేవ్ పార్టీ.. పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తెలుగు యాక్టర్స్
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు
- తెలుగు రాష్ట్రాల్లో.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు
- ‘మామిడి’పల్లి చౌరస్తా.. పేరుకు తగ్గట్లే
- ఎలక్ట్రికల్ బైక్.. బంపర్ డిస్కౌంట్.. రూ. 59,900లకే ఈవీ స్కూటర్
- వృషభంలోకి శుక్రుడు.. 12 ఏళ్లకు కొన్ని రాశుల వారికి గజలక్మి రాజయోగం...
- Devara Fear Song: వణుకు పుట్టిస్తున్న ఫియర్ సాంగ్..దయ లేని దేవర మౌనం..సవరణ లేని హెచ్చరిక
- బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు ఎప్పుడు ?
- కామారెడ్డిలో భారీ చోరీ.. 9తులాల బంగారం, 15తులాల వెండి మాయం