ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో విషాదం నెలకొంది. సాయి మనోజ్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. సెకండ్ సెమిస్టర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన మనోజ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. హాస్టల్ గదిలోని ఫ్యాన్ కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్యాంపస్ కు చేరుకున్నారు. ఘటనా స్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మనోజ్ అనంతపురం జిల్లా హిందూపురంకు చెందిన వ్యక్తి.
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
- ఆంధ్రప్రదేశ్
- December 13, 2020
లేటెస్ట్
- SRH vs PBKS: చివరి మ్యాచ్లో టాస్ ఓడిన సన్ రైజర్స్.. క్వాలిఫయర్ 1 పైనే దృష్టి
- బెల్ట్ షాపులు ఎత్తేయాలని యువకుడి నిరాహారదీక్ష
- పేదరికం.. అనారోగ్యం వేధిస్తున్నాయా.. అయితే ఈ మంత్రాలు పఠించి చూడండి..
- అదృష్టాన్ని తెచ్చే ప్రదోష వ్రతం.. ఎప్పుడు.. ఎలా చేయాలి..
- నైరుతి రుతుపవనాల పై కీలకీ అప్డేట్
- తెలంగాణ కేబినెట్ భేటీకీ ఈసీ గ్రీన్ సిగ్నల్
- RCB vs CSK: సుడి తిరిగి ప్లే ఆఫ్స్ కు వచ్చారు.. ట్రోఫీ బెంగళూరుకేనా
- RCB vs CSK: ఒక్క శాతం అవకాశం ఉన్నా ప్లే ఆఫ్స్కు వెళ్లొచ్చు.. కోహ్లీ నమ్మకమే RCBను నిలబెట్టిందా
- భారీ వర్షాలు.. తమిళనాడుకు రెడ్ అలర్ట్
- మల్లారెడ్డి అంటేనే భూకబ్జాలు.. మా ల్యాండ్ ను కబ్జా చేశాడు : అడ్లూరి లక్ష్మణ్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి