
ఢిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల సంఖ్య: 243 (అసిస్టెంట్ ప్రొఫెసర్)
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్, ఎండీ, డీఎన్బీ, ఎండీఎస్లో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 40 ఏండ్లు.
అప్లికేషన్: ఆఫ్లైన్ ద్వారా
పోస్టల్ అడ్రస్ : ది రీజినల్ డైరెక్టర్, ఈఎస్ఐ కార్పొరేషన్, పంచదీప్ భవన్, సెక్టార్–16, ఫరీదాబాద్, 121002.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 15.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.500.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు esic.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.