ప్రజల నమ్మకమే బీజేపీని గెలిపించింది

ప్రజల నమ్మకమే బీజేపీని గెలిపించింది

మోడీపై ప్రజలకున్న నమ్మకమే గోవాలో తమను గెలిపించిందన్నారు స్టేట్ ఇంచార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్. పూర్తి మెజారిటీ దిశగా తాము దూసుకెళ్తున్నామన్నారు. తమకు ఓటేసిన ప్రజలను ధన్యవాదాలు తెలిపారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని, ఎంజీపీ కూడా మద్దతిస్తోందని ఫడ్నవీస్ చెప్పారు. ఈ సందర్భంగా సీఎం ప్రమోద్ సావంత్తో పాటు, స్టేట్ బీజేపీ చీఫ్ను నేతలు సన్మానించారు.
 

మరిన్ని వార్తల కోసం..

కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనను బుల్డోజర్లతో తొక్కిస్తాం

పంజాబ్ ప్రజలు అద్బుతం సృష్టించారు