నెల్లికుదురు(కేసముద్రం),వెలుగు: మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం నారాయణపురం గ్రామ రైతులు తమ వ్యవసాయ భూములకు పట్టా చేయడం లేదని శుక్రవారం వాటర్ ట్యాంక్ ఎక్కారు. జనవరిలో ఫారెస్టు డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చినా ఎంజాయ్మెంట్సర్వే చేయడం లేదని ఆరోపించారు. గతంలో సాదా బైనామాలో దరఖాస్తు చేసుకున్నవాళ్లకు ఎంజాయ్ మెంట్ సర్వే ప్రకారం పట్టాదారు పాస్బుక్స్ ఇవ్వాలని, సర్వేయర్ను స్పాట్ కు పంపి సమస్య పరిష్కరించాలని, గతంలో చేసిన ఎంజాయ్ మెంట్ లిస్టు ప్రకటించాలని డిమాండ్ చేశారు. తర్వాత తహసీల్దార్ఆఫీసు ముందు బైఠాయించారు.
పట్టా చేయడం లేదని వాటర్ ట్యాంక్ ఎక్కిన రైతులు
- తెలంగాణం
- June 18, 2022
లేటెస్ట్
- పెట్రోల్, డీజిల్ ధరలపై నిరసన చేస్తూ బీజేపీ లీడర్ మృతి
- T20 World Cup 2024: జట్టులో ఐక్యత లేదు.. ఎవరికి వారే హీరో: పాకిస్థాన్ కొత్త కోచ్
- ఖైరతాబాద్ బడా గణేష్ కర్ర పూజ: ఈసారి 70 అడుగుల గణపతి
- కారు కొనాలనుకుంటున్నారా..టాప్ 5 బడ్జెట్ కార్లు ఇవిగో..
- Team India: భారత జట్టు ఫీల్డింగ్ కోచ్గా జాంటీ రోడ్స్!
- పవిత్ర గౌడపై కూతురు ఎమోషనల్ పోస్ట్..
- PGCIL: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇండియాలో ఉద్యోగాలు..జీతం లక్షా 40వేలు
- V6 DIGITAL 17.06.2024 EVENING EDITION
- మోదీ హయాంలో అతి పెద్ద రైలు ప్రమాదాలు..బాధ్యులెవరు.?
- బిగ్ షాక్ : హైదరాబాద్లోని బాయ్స్ అండ్ లేడీస్ హాస్టల్స్ పై ఫుడ్ సేఫ్టీ దాడులు.. వణికిపోతున్న నిర్వాహకులు
Most Read News
- మహిళా సంఘాలకు మీసేవ, ఆధార్ కేంద్రాలు
- ‘లా నినా’ బలపడుతోందా!
- స్పీకర్ గా అయ్యన్న... మరి రఘురామా..!
- గుడ్ న్యూస్.. స్కూల్స్కు వేసవి సెలవులు పొడిగింపు
- ఫాదర్స్ డే స్పెషల్.. తండ్రి రోజువారి పనులను షేర్ చేసిన ధోని కుమార్తె
- హైదరాబాద్ ను కమ్మేసిన మేఘాలు.. కుండపోత వర్షం
- Devotional Story: హనుమంతుడు చిరంజీవి.. వరం ఎవరు ఇచ్చారో తెలుసా..
- తెలంగాణలో త్వరలో 2 వేల 867డాక్టర్ పోస్టులు
- జగన్ ఇల్లు ఆక్రమణలు కూల్చివేతలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్పై వేటు
- Happy Life : డెన్మార్క్ దేశం వాళ్లు అంత హ్యాపీగా ఎందుకు ఉంటారు.. ఎలా ఉంటారు.. కారణాలు ఏంటీ..?