వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇవ్వాలని రైతుల నిరసన

వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇవ్వాలని రైతుల నిరసన

కరీంనగర్ జిల్లా: కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని.. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ కోతలతో పోలాలు ఎండిపోతున్నాయని రోడ్డుపై బైఠాంచి నిరసన తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు అన్నదాతలు.

హరీశ్ ట్వీట్: తెలంగాణపై దొంగ ప్రేమ, మొసలి కన్నీళ్లు ఆపాలి

సైంటిస్టుల కంటే రైతులకే బాగా తెలుసు