కొడుకుకు వచ్చిన ఉత్తరం చదివినందుకు రెండేళ్లు జైలు పాలయ్యాడు ఓతండ్రి. ఈ ఘటన స్పెయిల్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే… ఆ పిల్లాడి తండ్రి, తల్లి గొడవపడి కొంతకాలంగా విడిగా ఉంటున్నారు. ఆ పిల్లాడు మాత్రం తండ్రి దగ్గరే ఉన్నాడు. దీంతో ఆ పిల్లాడికి అతని తల్లి ఉత్తరం రాసింది. అందులో అతని తండ్రి ఆమెను ఎంతగా వేధించాడో తెలిపింది. అయితే ఆ ఉత్తరం భర్త చదివాడు. దీంతో.. తన భార్య తనపై గృహ హింసకేసు పెట్టి తనను బెదిరించాలని చూస్తుందని కోర్టుకు వెళ్లాడు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. కొడుకుకు వచ్చిన ఉత్తరాన్ని చదివినందుకు అదే కోర్టు తండ్రికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కొడుకు అనుమతి లేకుంగా ఉత్తరం చదవటం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించినందుకు శిక్ష విధించినట్లు కోర్టు తెలిపింది.
కొడుకుకు వచ్చిన ఉత్తరం చదివినందుకు తండ్రికి జైలు
- విదేశం
- June 3, 2019
లేటెస్ట్
- బ్రహ్మంగారి మఠంలో పుత్రకామేష్టి యాగం
- విద్యార్థుల కోసం లక్షల కాపీల కవితా సమాహారం
- అవసరమైతే..రెండో దశ పంపింగ్ కు సిద్ధం
- కాలం చెల్లిన టెక్నాలజీతో భద్రాద్రి ప్లాంట్..
- 9, 10వ షెడ్యూల్లో ఉన్న సంస్థల పంచాయతీ తెగుతలే
- కన్నడ స్టార్తో.. కియారా అద్వానీ
- రాజు యాదవ్..వారం వాయిదా
- సేనాపతి సర్ప్రైజ్..ఏంటి భారతీయుడు 3 ట్రైలర్ కూడా అప్పుడేనా?
- హిమాచల్లో హద్దులు దాటిన ప్రచారం
- కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలపై మోదీ ఫైర్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ