సికింద్రాబాద్ మారేడ్ పల్లిలో ఓ కిడ్నాప్ కేసులో ఐదుగురు రౌడీషీటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఓ కేసు విషయమై రాజీ కావాలని వ్యక్తిని కిడ్నాప్ చేసి.. అతన్ని కొట్టారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో కృష్ణ యాదవ్(గొల్ల కిట్టు)తో పాటు మరో నలుగురు రౌడీ షీటర్లను మారేడుపల్లి పోలీసులు, నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు మరో అడ్వకేట్ పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సికింద్రాబాద్ కిడ్నాప్ కేసులో ఐదుగురు రౌడీషీటర్ల అరెస్ట్
- హైదరాబాద్
- October 28, 2023
లేటెస్ట్
- బుజ్జగింపులు షురూ.!.. ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో టెన్షన్
- కేసీఆర్ బాధ కరెంట్ లేదని కాదు .. పొలిటికల్ పవర్ లేదని: జగ్గారెడ్డి
- మున్నూరు కాపులను బీసీ–ఎలో చేర్చొద్దు:తెలంగాణ ప్రదేశ్ గంగ పుత్ర సంఘం
- ఓటమి భయంతోనే ప్రజలను మోదీ భయపెడుతున్నరు: జైరాం రమేష్
- నవాబుల అరాచకాలపై మాట్లాడరేం? .. సుల్తాన్ల దౌర్జన్యాలపై మౌనం : మోదీ
- నేడు తెలంగాణకు మాజీ గవర్నర్ తమిళిసై
- వీడియోలు వైరల్.. సెక్స్ స్కాండల్లో దేవెగౌడ మనవడు
- ఎన్నికల్లో మా మద్దతు కాంగ్రెస్కే: మాదిగ ఉపకులాల ఫ్రంట్
- రిజర్వేషన్లను నీరుగార్చింది బీజేపీనే : జాజుల శ్రీనివాస్ గౌడ్
- రాహుల్గాంధీ హిందువుల ప్రతినిధి కాదా?
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..