కొల్ కతా : బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ జగ్దీప్ ధన్కర్ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సీఎం మమతా బెనర్జీ ని ఉద్దేశించి రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలంటూ గవర్నర్ ట్విట్టర్ ద్వారా కోరారు. లాక్ డౌన్ మొదలైన నాటి నుంచి ఒక్కసారి కూడా మమతా బెనర్జీ రాష్ట్ర గవర్నర్ తో భేటీ అవ్వలేదు. దీనిపై గవర్నర్ ఆగ్రహంగా ఉన్నారు. రాజ్ భవన్ ను సెక్రటేరియేట్ లాక్ డౌన్ చేసిందంటూ గవర్నర్ కామెంట్ చేశారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళ్లర్పించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దీదీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహారిస్తున్నారంటూ ట్వీట్ చేశారు. “రాష్ట్రంలో పరిస్థితులను గవర్నర్ కు వివరించకుండా రాజ్ భవన్ తో లాక్ డౌన్ మాదిరిగా వ్యవహారించటం రాజ్యాంగ విరుద్ధం. అప్రజాస్వామికం” అంటూ ట్వీట్ చేశారు. మమతా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహారిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్యాంగం ప్రకారం నడుచుకొండి
- దేశం
- April 14, 2020
లేటెస్ట్
- ఒక్కో నిమ్మకాయ 10 రూపాయలా.. వారంలోనే 350 శాతం పెరిగిన ధర
- లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీజేపీతోనే పోటీ: మంత్రి ఉత్తమ్
- రోజుకు 7 వేల కంప్లయింట్స్ : ఈసీకి పోటాపోటీగా పొలిటికల్ పార్టీస్ ఫిర్యాదులు
- వంద రోజుల్లో వంద దోపిడీలు.. మోడీ, రేవంత్ శనిలా దాపురించారు: జగదీశ్ రెడ్డి
- Premalu OTT: మూవీ లవర్స్కి బ్యాడ్ న్యూస్.. ప్రేమలు OTT రిలీజ్ మరింత ఆలస్యం!
- V6 DIGITAL 29.03.2024 EVENING EDITION
- Family Star Movie: ఫ్యామిలీ స్టార్ బడ్జెట్..విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్..ఎంతో తెలుసా?
- మిషన్ భగీరథలో 40 వేల కోట్ల కుంభకోణం : వివేక్ వెంకటస్వామి
- బీఆర్ఎస్ మునిగే నావ... అది టైటానిక్ తో సమానం
- నన్ను పిచ్చోడిని చేసిండ్రు.. కాళ్లు పట్టుకున్న మళ్లా పార్టీలోకి రానీయ్యం : కేటీఆర్
Most Read News
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?
- రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్
- బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?
- ఫోన్ ట్యాపింగ్ లో ఢిల్లీని కూడా వదల్లేదు !