తృణమూల్ కాంగ్రెస్ లోకి జేడీయూ మాజీ నేత

తృణమూల్ కాంగ్రెస్ లోకి  జేడీయూ మాజీ నేత

JDU మాజీ నేత పవన్ వర్మ తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. పవన్ వర్మను పార్టీలోకి ఆహ్వానించారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మాజీ IFS అధికారి అయిన పవన్ వర్మ... 2013 లో రాజకీయాల్లోకి వచ్చారు. 2014 జూన్ నుంచి 2016 జులై వరకు ఆ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగానూ పనిచేశారు. గతేడాది జనవరి వరకు JDU జనరల్ సెక్రటరీగానూ ఉన్నారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్ తో విబేధాల కారణంగా గతేడాది JDUకు రాజీనామా చేశారు పవన్ వర్మ. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మమతా బెనర్జీ  సామర్థ్యాన్ని చూసి  తృణమూల్ కాంగ్రెస్‌లో చేరానన్నారు.

https://www.youtube.com/watch?v=koYfXod2yXc