మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మల్కపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఉరి వేసుకొని నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.రమేశ్(40), పద్మ(35) దంపతులు ఓ గదిలో, కుమారుడు అక్షయ్(17), కుమార్తె సౌమ్య(19) మరో గదిలో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నారు. ఇటీవలే కుమార్తె అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు ఆ గ్రామస్థులు.
అప్పుల బాధతో ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
- క్రైమ్
- March 25, 2021
లేటెస్ట్
- భువనగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- కాజీపేట రైల్వే డీజిల్ షెడ్కు అవార్డు
- కామారెడ్డి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు
- కామారెడ్డి టౌన్లో పోలింగ్ శాతం పెంచాలి
- రూ. 53 లక్షల పట్టివేత
- ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలి : ఎస్.వెంకట్రావు
- ఆకట్టుకున్న కుస్తీ పోటీలు
- బండి సంజయ్ ర్యాలీకి అనూహ్య స్పందన
- జేఈఈ అడ్వాన్స్కి 15 మంది ధర్మారం గురుకుల విద్యార్థులు
- కాంగ్రెస్ లో చేరికలు
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!