అమ్రాబాద్, వెలుగు: నేటి నుంచి ఈ నెల 15 వరకు మాచారం గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. గ్రామానికి చెందిన అనూష ప్రాజెక్ట్ అధినేత అండవల్లి జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో సంకార నేత్రాలయ సహకారంతో వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏర్పాట్లను ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్రెడ్డితో కలిసి పరిశీలించారు. కంటి వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించి, ఉచితంగా ఆపరేషన్, కంటి అద్దాలు అందిస్తారని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ఇవాళ నుంచి ఉచిత కంటి వైద్య శిబిరం
- మహబూబ్ నగర్
- March 9, 2024
లేటెస్ట్
- వంశీకృష్ణను గెలిపిస్తే యువతకు ఉద్యోగాలు : వివేక్వెంకటస్వామి
- వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలి : వీ సీతారామయ్య
- ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు:తుమ్మల నాగేశ్వర్రావు
- సూర్యాపేట కమలంలో.. కనిపించని జోష్
- పదేండ్లు కార్మికులను గోసపెట్టిన బీఆర్ఎస్ : గడ్డం వంశీకృష్ణ
- నీటి సంపులో పడి బాలుడు మృతి
- హిందీ భాషా వారధి వినయ్ వీర్ : బి.నర్సన్
- మే 20 నుంచి టెట్ .. షెడ్యూల్ రిలీజ్ చేసిన విద్యాశాఖ
- కోర్టుకు నేరుగా హాజరయ్యేందుకు అనుమతివ్వండి : కల్వకుంట్ల కవిత
- సెన్సెక్స్ 700 పాయింట్లు డౌన్ .. అమ్మకాల ఒత్తిడితో నష్టాలు
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త