కుత్బుల్లాపూర్ ఓటర్లలో చైతన్యం వెల్లివిరిస్తుంది.. మాకు అభివృద్ధి కావాలి.. రాజకీయ నాయకుల మాటలు మేము నమ్మము… ఇది గాజులరామరం డివిజన్ పరిధిలో శివసాయి హిల్స్ వాసులు చెబుతున్న మాట. కోట్లలో టాక్స్ లు కడుతున్నా అభివృద్ధి మాత్రం జరగట్లేదని అన్నారు. కేవలం శంకుస్థాపనలే చేస్తున్నారు కానీ కనీస సౌకర్యాలు చేయట్లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. సుమారు 200 కుటుంబాలు నివసిస్తున్న తమ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కాలనీని ఎవరు అభివృద్ధి చేస్తారో వారికే ఓట్లు వేస్తామని తెలిపారు. పాము కాట్లకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాలనీ మహిళలు.
గ్రేటర్ వార్.. ఓటుకు నోటు ఇక్కడ చెల్లదు
- హైదరాబాద్
- November 26, 2020
లేటెస్ట్
- ఓటేస్తే మెట్రోలో 10, రెస్టారెంట్లలో 20 పర్సెంట్ డిస్కౌంట్
- ఎలక్షన్ డే అంటే హాలిడే కాదు: ఈసీ
- భార్య, కొడుకు నన్ను టార్చర్ చేసి, ఇంట్లోంచి వెళ్లగొట్టిన్రు
- షూరిటీలతో బయటికొచ్చినోళ్లు గ్యారంటీలిస్తే నమ్మాలా?
- యూపీలో బీజేపీకి ఒక్క సీటే : రాహుల్ గాంధీ
- నిషాద్కు సిల్వర్
- అర్జున్ ఐదో గేమ్ డ్రా
- గురుకులాలకు పూర్వవైభవం తీసుకురావాలె : విజయ్ కుమార్
- సాత్విక్–చిరాగ్కు థాయ్లాండ్ టైటిల్
- 40% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలి
Most Read News
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలక అప్డేట్
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు