గాంధీ హాస్పిటల్ లో ఔట్ సోర్సింగ్ నర్సుల ధర్నా..

గాంధీ హాస్పిటల్ లో ఔట్ సోర్సింగ్ నర్సుల ధర్నా..

గాంధీ హాస్పిటల్ లో ఔట్ సోర్సింగ్ నర్సుల ధర్నాకు దిగారు. 32 వేలు వస్తున్న తమ జీతాన్ని 25 వేలకు తగ్గిస్తూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. తమకు వస్తున్న 32 వేల జీతంతో పాటు పీఆర్సీ ప్రకారం తమ జీతాలను పెంచాలని డిమాండ్ చేశారు. కరోనా టైంలో ప్రాణాలకు తెగించి ఉద్యోగం చేస్తే.. ఇప్పుడు జీతాలు తగ్గించడమేమంతున్న నర్సులు మండిపడ్డారు. 

Also Read :- గ్రూప్ 1 పరీక్ష మళ్లీ పెట్టండి : హైకోర్టు సంచలన తీర్పు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నర్సులు నినాదాలు చేశారు. తమకు న్యాయం జరిగే వరకు విధులు బహిష్కరించి... నిరసనలు చేపడతామని నర్సులు తెలిపారు.