అక్షయ తృతీయ కోసం ప్లాటినం నగలు

అక్షయ తృతీయ కోసం ప్లాటినం నగలు

హైదరాబాద్, వెలుగు: అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేక ప్లాటినం ఆభరణాలను అందుబాటులోకి తెచ్చామని పీజీఐ ఇండియా ప్రకటించింది. ఇవి 95 శాతం స్వచ్ఛతతో వస్తాయి.   మహిళల కోసం 'ప్లాటినం ఎవారా', పురుషుల కోసం 'మెన్ ఆఫ్ ప్లాటినం' ఆభరణాలు ఉన్నాయి. 

జంటల కోసం ప్లాటినం లవ్ బ్యాండ్‌‌‌‌లను కొనొచ్చు. పవిత్ర చిహ్నాలను కోరుకునే వారి కోసం దేవతల లాకెట్స్​ కూడా ఉన్నాయి.