
Gold Price Today: గడచిన వారం రోజులుగా దేశంలోని పసిడి ధరలు పెరుగుతూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వారాంతంలో హటాత్తుగా రేట్లు తగ్గటం చాలా మందిని సంతోషానికి గురిచేస్తోంది. వివాహానికి ముహూర్తాలు దగ్గరలో ఉండటంతో చాలా మంది బంగారం, వెండి కొనేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి తోడు గోల్డ్ రేటు తులం లక్షకు కిందికి దిగిరావటంతో చాలా మంది తిరిగి షాపింగ్ ప్లాన్ చేస్తు్న్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.5వేలు భారీ తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ రేట్లను పరిశీలిస్తే గ్రాముకు.. చెన్నైలో రూ.9వేల 160, ముంబైలో రూ.9వేల 160, దిల్లీలో రూ.9వేల 175, కలకత్తాలో రూ.9వేల 160, బెంగళూరులో రూ.9వేల 160, కేరళలో రూ.9వేల 160, పూణేలో రూ.9వేల 160, వడోదరలో రూ.9వేల 165, జైపూరులో రూ.9వేల 175, మంగళూరులో రూ.9వేల 160, నాశిక్ లో రూ.9వేల 163, అయోధ్యలో రూ.9వేల 175, గురుగ్రాములో రూ.9వేల 175, బళ్లారిలో రూ.9వేల 160, నోయిడాలో రూ.9వేల 175 వద్ద నేడు కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.5వేల 500 భారీ తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.9వేల 993, ముంబైలో రూ.9వేల 993, దిల్లీలో రూ.10వేల 008, కలకత్తాలో రూ.9వేల 993, బెంగళూరులో రూ.9వేల 993, కేరళలో రూ.9వేల 993, పూణేలో రూ.9వేల 993, వడోదరలో రూ.9వేల 998, జైపూరులో రూ.10వేల 008, మంగళూరులో రూ.9వేల 993, నాశిక్ లో రూ.9వేల 996, అయోధ్యలో రూ.10వేల 008, గురుగ్రాములో రూ.10వేల 008, బళ్లారిలో రూ.9వేల 993, నోయిడాలో రూ.10వేల 008గా ఉన్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.91వేల 600 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.99వేల 930గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.2వేల తగ్గి రూ.లక్ష 26వేల వద్ద ఉంది.