సికింద్రాబాద్ నుంచి సేడం వెళ్తున్న గూడ్స్ రైలు బుధవారం తెల్లవారు జామున వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. బొగ్గుతో నిండి ఉన్న 7 డబ్బాలు పక్కకు పడిపోవడంతో బొగ్గు కింద పడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలాలనికి చేరుకుని మరమ్మతు చర్యలు చేపట్టారు. దీంతో హైదరాబాద్ నుంచి వికారాబాద్కు వెళ్లే రూట్లో ట్రైన్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వికారాబాద్ లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు…
- తెలంగాణం
- April 10, 2019
లేటెస్ట్
- జూరాలకు చేరిన కర్ణాటక నీళ్లు
- పది ఫలితాల్లో ఎందుకు వెనుక పడ్డాం? : కలెక్టర్ సంతోశ్
- సిర్పూర్ టీ సమీపంలో..పీడీఎస్ బియ్యం పట్టివేత
- జన్నారం మండలంలో నాటు సారా స్థావరాలపై దాడులు
- హైదరాబాద్ లో కారు బీభత్సం.. తప్పతాగి మనిషిని గుద్ది చంపిన వ్యక్తి
- Scam 2010: రెండు వేలతో లక్షల కోట్లు సంపాదించాడు.. సహారా స్కామ్ కథతో స్కామ్ 2010
- లక్సెట్టిపేటలో అంబలి పంపిణీ
- సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు : కలెక్టర్ బదావత్ సంతోష్
- రైతులపై సీఎంది కపట ప్రేమ
- సిద్దిపేట జిల్లాలో అకాల వర్షం.. తడిసిన ధాన్యం
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం