ఐపీఎల్లో కీలక పోరు..గుజరాత్ బౌలింగ్

ఐపీఎల్లో కీలక పోరు..గుజరాత్ బౌలింగ్

ఐపీఎల్ 2023లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. పంజాబ్ లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ మొదలైంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్  బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో పంజాబ్  జట్టులోకి స్టార్ బౌలర్ రబాడ, బ్యాట్స్ మన్  రాజపక్స  ఎంట్రీ ఇచ్చారు. గుజరాత్ టైటాన్స్ తుది జట్టులోకి మోహిత్ శర్మను తీసుకుంది. 

పంజాబ్ కింగ్స్ తుది జట్టు: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(కెప్టెన్), మాథ్యూ షార్ట్, భానుక రాజపక్స, జితేష్ శర్మ(వికెట్ కీపర్), సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడ, రిషి ధావన్, అర్ష్‌దీప్ సింగ్

గుజరాత్ టైటాన్స్ తుది జట్టు: వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, జాషువా లిటిల్