గల్ఫ్ నుంచి ఊరికొచ్చి కార్మికుడు సూసైడ్

గల్ఫ్ నుంచి ఊరికొచ్చి కార్మికుడు సూసైడ్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ కార్మికుడు సూసైడ్ చేసుకున్నాడు. సుందరయ్య నగర్ లో దిలీప్ అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంత కాలం నుంచి గల్ఫ్ లో ఉంటున్న దిలీప్.. కడుపు నొప్పితో బాధపడుతన్నాడు. దాంతో ఇటీవలే  గల్ఫ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే చేసిన అప్పులు తీరక పోవడంతో, ఆర్థిక ఇబ్బందులు భరించలేక దిలీప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.