హైదరాబాద్‌లో కల్లుడిపోల వల్ల లక్ష మందికి ఉపాధి

హైదరాబాద్‌లో కల్లుడిపోల వల్ల లక్ష మందికి ఉపాధి

రైతు బీమా తరహాలో గీత కార్మికుల బీమా పాలసీని తీసుకోస్తామన్నారు మంత్రి హరీశ్ రావు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో గౌడ కులస్థుల సమావేశంలో హరీశ్ పాల్గొన్నారు. ఎన్ని అభ్యంతరాలు వచ్చినా సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో కల్లుడిపో తెరిపించారన్నారు. హైదరాబాద్ లో కల్లుడిపోలు తెరవడం వల్ల లక్ష మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. మా ప్రభుత్వం ఇన్ని చేస్తుంటే.. బీజేపీ ఎందుకు ఓటు వెయ్యాలని ప్రశ్నించారు హరీశ్.