ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తే 60 లక్షల మంది కుటుంబాలకు నష్టం జరుగుతుందన్నారు మంత్రి హరీష్ రావు. ఆయుష్మాన్ భారత్ కేవలం 26లక్షల కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుందన్నారు. ప్రజల ప్రయోజలను దృష్టిలో పెట్టుకొని ఆయుష్మాన్ భారత్- ఆరోగ్యశ్రీ కలిపి అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో లక్షా 19 వేల మందికి ఆయుష్మాన్ భారత్ అమలు జరిగిందని.. 2వందల కోట్లకు పైగా నిధులు ఖర్చు చేశామన్నారు హరీష్.
SEE MORE NEWS
కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం 30 రోజుల్లో ఇవ్వాలి
హీరో రామ్కు గాయాలు..షూటింగ్ వాయిదా
‘మా’ ఎన్నికల్లో గెలిచి సత్తా చూపిస్తా